Wednesday 16 March 2016

MP Rapolu Ananda Bhaskar రైతులకు వరం సేందియ ఎరువుల కేంద్రం ఎడునుతుల

రైతులకు వరం సేంద్రీయ ఎరువుల కేంద్రం  
 యంపి రాపోలు ఆనంద భాస్కర్ గారు తన సొంత మండలంలో తన  నిదులనుడి 42 లక్షల తో  దక్షణ బారత దేశంలో మెదటి సారిగా  తడి చెత్త నుండి  రైతులకు 3  ఎరువులు తయారీ కేంద్రం అందచేసారు ఈ కేంద్రాలు సోలారు తో పని చేయు విధముగా  ఫిట్టింగ్ చేయంచారు. ధన్యవాదాలు  యంపి గారు 


  1. 50% సబ్సిడీ  గ్గోర్రెలు 150 మందికి ఇవ్వడం జరిగింది ,    
 2.  PVC పైపులు 50% సబ్సిడీ తో 100 రైతులకు ఇవ్వడం జరిగినది 
,3. 20 మది రైతులకు 50% సబ్సిడీ తో పెద్ద మోటార్స్ ఇవ్వడం జరిగింది ,
4. సోలార్ చార్జింగ్ లైట్స్ 200  మందికి ఉచితంగా ఇవ్వడం జరిగింది ,
5.  దేవాలయం స్థలం లో బోరు వేసి మోటార్ పిట్ చేసినారు
6. 100% అక్షరాస్యత కోసం సదస్సులు నిర్వహించడం జరిగినది ,   
7. రైతుల కొరకు శాస్రియ  వ్యవసాయ కోసం సైంటిస్ట్ లతో  సదస్సులు  నిర్వహించడం జరిగినది ,

No comments:

Post a Comment