రైతులకు వరం సేంద్రీయ ఎరువుల కేంద్రం
యంపి రాపోలు ఆనంద భాస్కర్ గారు తన సొంత మండలంలో తన నిదులనుడి 42 లక్షల తో దక్షణ బారత దేశంలో మెదటి సారిగా తడి చెత్త నుండి రైతులకు 3 ఎరువులు తయారీ కేంద్రం అందచేసారు ఈ కేంద్రాలు సోలారు తో పని చేయు విధముగా ఫిట్టింగ్ చేయంచారు. ధన్యవాదాలు యంపి గారు 1. 50% సబ్సిడీ గ్గోర్రెలు 150 మందికి ఇవ్వడం జరిగింది ,
2. PVC పైపులు 50% సబ్సిడీ తో 100 రైతులకు ఇవ్వడం జరిగినది
,3. 20 మది రైతులకు 50% సబ్సిడీ తో పెద్ద మోటార్స్ ఇవ్వడం జరిగింది ,
4. సోలార్ చార్జింగ్ లైట్స్ 200 మందికి ఉచితంగా ఇవ్వడం జరిగింది ,
5. దేవాలయం స్థలం లో బోరు వేసి మోటార్ పిట్ చేసినారు
6. 100% అక్షరాస్యత కోసం సదస్సులు నిర్వహించడం జరిగినది ,
7. రైతుల కొరకు శాస్రియ వ్యవసాయ కోసం సైంటిస్ట్ లతో సదస్సులు నిర్వహించడం జరిగినది ,
No comments:
Post a Comment